విజయవాడ కనకదుర్గమ్మకు మూడు బంగారు కిరీటాలు కానుక
విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారికి ఓ భక్తుడు మూడు బంగారు కిరీటాలను కానుకగా సమర్పించారు. నవీ ముంబయి రెకాన్ మెరైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన జి.హరికృష్ణా రెడ్డి మూడు బంగారు కిరీటాలను తయారుచేయించి అమ్మవారిపట్ల తన భక్తిని చాటుకున్నారు. కనకదుర్గమ్మ ఉత్సవ...


