హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్ పై కోర్టు ధిక్కారం కేసు : బుధవారం విచారించనున్న జస్టిస్ అరుణ్ మిశ్రా ధర్మాసనం
హక్కుల కార్యకర్త ప్రశాంత్ భూషణ్, ట్విట్టర్ ఇండియాలపై కోర్టు ధిక్కారం కేసును సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించింది. జస్టిస్ అరుణ్ మిశ్రా బెంచ్ బుధవారం దీనిని విచారించనుంది. హక్కుల కార్యకర్త, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ప్రస్తుత కోర్టు చర్యలను ధిక్కరించడానికి గల...