archive#Vande Bharat train

News

సికింద్రాబాద్-విజయవాడ మధ్య వందే భారత్ రైలు సర్వీస్?

న్యూఢిల్లీ: కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన వందే భారత్ రైలు త్వరలో ఆంధ్రాను పలకరించనుంది. ఇప్పటికే ఐదు సర్వీస్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. మొత్తమ్మీద 400 వరకు వందే భారత్ రైళ్ళు రానున్నట్టు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. తెలంగాణలో కూడా...
News

నాలుగో వందే భారత్ రైలు ప్రారంభం

త్వ‌ర‌లో చెన్నై- మైసూరు మధ్య అయిదో రైలు ఉనా: దేశంలో మరో వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఇప్పటికే మూడు వందే భారత్ రైళ్ళు ప్రారంభం కాగా, గురువారం ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ – ఉనాలోని...
News

వందే భార‌త్ రైలుని జెండా ఊపి ప్రారంభించిన ప్ర‌ధాని మోదీ

గాంధీన‌గ‌ర్: వందే భార‌త్ రైలును జెండా ఊపి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మం గుజ‌రాత్‌లోని గాంధీన‌గ‌ర్‌లో జ‌రిగింది. వందే భారత్ రైలులోనే గాంధీ నగర్ నుంచి అహ్మదాబాద్‌లోని కలుపూర్ రైల్వే స్టేషన్ వరకు ప్రధాని ప్రయాణించారు. గుజరాత్, మహారాష్ట్ర...