కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించిన రాజ్నాథ్సింగ్
భాగ్యనగరం: కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ కృష్ణంరాజు కుటుంబాన్ని పరామర్శించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా కృష్ణంరాజు నివాసానికి చేరుకున్న ఆయన.. కృష్ణంరాజు మృతిపట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణంరాజు సతీమణి, కుమార్తెలకు నేతలు ధైర్యం చెప్పారు....



