రష్యా అధ్యక్షుడు పుతిన్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ… ఉక్రెయిన్ పరిస్థితిపై ఆరా!
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిపుర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు. ఉక్రెయిన్లో ప్రస్తుత పరిస్థితులపై మోదీ ఆరా తీసినట్లు సమాచారం. అలానే ఉక్రెయిన్- రష్యా యుద్ధంపై భారత్ స్టాండ్ను మోదీ మరోసారి పుతిన్కు వివరించినట్టు తెలుస్తోంది.దీంతో పాటు 2021...



