ఏపీ తీరానికి కొట్టుకు వచ్చిన బంగారు రథం
తుపాను కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉంది. భారీ అలలు తీరంపై విరుచుకుపడుతున్నాయి. పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ఎక్కడి నుండి వచ్చిందో ఏమో కానీ.. బంగారు వర్ణంలో ఉన్న...


