archive#tourism sector

News

లైట్‌హౌస్‌ పైకి పర్యాటకులకు అనుమతి

కన్యాకుమారి లైట్‌హౌస్‌(Lighthouse) పైకి శుక్రవారం నుంచి పర్యాటకులను అనుమతించనున్నారు. ఇటీవల లైట్‌ హౌస్‌ పైకి వెళ్లేలా రూ.1.85 కోట్ల వ్యయంతో అద్దాలతో కూడిన లిఫ్ట్‌ను ఏర్పాటు చేశారు. పనులు ముగియడంతో లైట్‌హౌస్‌ పైకి పర్యాటకులను అనుమతించనున్నట్లు అధికారులు తెలిపారు. సోమవారం నుంచి...
News

దేశంలోని శక్తిపీఠాల సందర్శనకు ప్రత్యేక రైలు ఏర్పాటు

కుటుంబ సభ్యులతో కలిస తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించే వారి కోసం భారతీయ రైల్వే–ఉలా రైల్‌ టూరిజం సంయుక్తంగా ‘శక్తి పీఠాల యాత్ర’ చేపట్టినట్లు ట్రావెల్‌ టైమ్స్‌ ఎండీ విఘ్నేష్‌ గణేష్‌ తెలిపారు. ఈ నెల 16న తమిళనాడు నుంచి బయలుదేరే...
News

జి-20 సదస్సు ఏర్పాట్లపై మంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష!

ఈ ఏడాది జి-20 సమావేశాలకు భారతదేశం ఆతిధ్యమివ్వనుంది. దిల్లీలో జరగనున్న ఈ సమావేశాలకు ప్రపంచ దేశాల నుంచి పలువురు ప్రముఖులు, పర్యాటకులు ఇండియాకు రానున్నారు. ఈక్రమంలో అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడంపై దృష్టి సారించాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్...
News

త్వరలో భారత్ టూరిజం ఇన్వెస్టర్స్ కాంక్లేవ్

ధరంశాల: పర్యాటక రంగంలో దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలో మన దేశంలో “భారత్ టూరిజం ఇన్వెస్టర్స్ కాంక్లేవ్” నిర్వహించనున్నట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధరంశాలలో మూడు...