రోజా అనుచర గణంతో శ్రీవారి భక్తులకు ఇక్కట్లు!
తిరుపతి: తిరుమలలో స్వామివారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. దీనిపై వారు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రద్దీ పెరగడంతో టీటీడీ ఈనెల 21 వరకు బ్రేక్ దర్శనాలను రద్దు చేసిన విషయం విదితమే. అయినా.....




