వీటికి 86 శాతం రైతు సంఘాల మద్దతుంది సుప్రీం కోర్టు కమిటీ వెల్లడి న్యూఢిల్లీ: రైతుల ఆందోళన కారణంగా రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలకు 86 శాతం రైతు సంఘాల నుంచి మద్దతు ఉన్నట్టు సుప్రీంకోర్టు నియమిత కమిటీ తెలిపింది....
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు కేంద్రం ప్రకటించిన విషయం విదితమే. అన్నదాతల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని...
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గతేడాది తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. జనవరి 26న ఢిల్లీలో పెద్ద ఎత్తున అల్లర్లు సైతం జరిగాయి. ఈ రైతుల ఆందోళనల కారణంగా గతేడాదిగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉత్కంఠ...