మాస్కో – ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు
న్యూఢిల్లీ: మాస్కో నుంచి 400 మంది ప్రయాణికులతో రావాల్సిన విమానానికి శుక్రవారం తెల్లవారుజామున బాంబు బెదిరింపు వచ్చింది. ఓ ఈ-మెయిల్ ద్వారా బెదిరింపు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయానికి గురువారం రాత్రి ఆ బెదిరింపు మెయిల్ వచ్చింది....


