జమ్ము కశ్మీర్లో నలుగురు ఉగ్రవాదులు ఎన్కౌంటర్
జమ్ము కశ్మీర్లో జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలోని అన్నిపొరా ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. జిల్లా కేంద్రానికి ఆరేడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్షీపురా గ్రామంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు గాలింపు...

