* 22 మంది మృతి ? * ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు ఈరోజు ఉదయం నేపాల్లో అదృశ్యమైన విమానం కథ విషాదాంతం అయింది. సిబ్బంది సహా 22 మందితో ఫొఖారా నుంచి జోమ్సమ్ బయల్దేరిన తారా ఎయిర్ విమానం ఘమ్సీ ప్రాంతంలో...
* విమానంలో నలుగురు భారతీయులు నేపాల్లో ఓ విమానం ఆచూకీ గల్లంతైంది. ప్రైవేట్ ఎయిర్లైన్కు చెందిన తారా ఎయిర్9 విమానం ఆదివారం పఖోరా నుంచి జోమ్సమ్కు వెళ్తున్న సమయంలో రాడార్తో సంబంధాలు తెగిపోయాయి. రెండు ఇంజిన్లు కలిగిన ఈ విమానంలో మొత్తం...