archiveT20 World Cup

News

యోగి ఇలాఖాలో పాక్‌ వేషాలేస్తే దేశ ద్రోహం కేసులే..

లక్నో: టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల్లో పాకిస్తాన్‌ గెలుపొందితే సంబరాలు చేసుకునే వారిపై దేశద్రోహం కేసులు పెడతామని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ హెచ్చరించారు. టీ20 మ్యాచ్‌లో అక్టోబర్‌ 24న భారత్‌పై పాకిస్తాన్‌ విజయం సాధించిన అనంతరం దేశ వ్యతిరేక నినాదాలు...
News

పాక్‌కు మద్దతు ఇవ్వడంతోనే ఘర్షణ!

కశ్మీరీ విద్యార్థులను నిలదీసిన యూపీ, బీహార్‌ విద్యార్థులు సంగ్రూర్‌: టీ20 ప్రపంచకప్‌లో పాక్‌ చేతిలో భారత్‌ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ప్రపంచకప్‌లో భారత్‌ ఓడిపోయిందనే అక్కసుతో తమపై కొందరు దాడులకు పాల్పడ్డారని కశ్మీర్‌కి చెందిన విద్యార్థులు ఆరోపించారు. పంజాబ్‌లోని సంగ్రూర్‌ భాయ్‌...