శ్రీశైల మల్లన్నకు తిరుమల వెంకన్న పట్టువస్త్రాల సమర్పణ
శ్రీశైలం: శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు శుక్రవారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున...


