archive#Sri Ramanavami

News

యూపీలో రోడ్లపై నమాజ్ నిలిచిపోయింది!

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈద్ సందర్భంగా రోడ్లపై నమాజ్ చేయడం ఆగిపోయిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో శ్రీ రామనవమి సందర్భంగా మత ఘర్షణలు జరగలేదని, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగుందని...
NewsProgramms

ధర్మ రక్షణ ద్వారానే దేశ రక్షణ సాధ్యం – రాజమండ్రి బైక్ ర్యాలీలో వక్తల ఉద్ఘాటన

* 8000ల బైకులు, 15000ల మంది యువకులతో భారీ బైక్ ర్యాలీ * శ్రీ భువనేశ్వరీ పీఠాధిపతి పూజ్య కమలానంద భారతీ స్వామి, ఆంధ్ర ప్రదేశ్ ప్రాంత ధర్మ జాగరణ ప్రముఖ్ శ్రీ తిరుపతయ్యల ప్రసంగాలు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో...
News

హౌరాలో శ్రీ‌రామనవమి ఊరేగింపుపై ముస్లింల రాళ్ళ దాడి!

కోల్‌క‌తా: పశ్చిమ బెంగాల్‌లోని హౌరాలో శ్రీ‌రామనవమి ఊరేగింపుపై రాళ్ళ దాడి జరిగింది. ముస్లింలు చేసిన దాడి కారణంగా భక్తులు ఊరేగింపును వదిలివేయవలసి వచ్చింది. ఈ దాడిలో పలువురు గాయపడ్డారు. హౌరా నగరానికి చెందిన ట్విట్టర్ వినియోగదారుల ప్రకారం, ముస్లిం గుంపు... ఊరేగింపుపై...