archiveSRI RAM JANMABHOOMI THEERTHA KSHETRA TRUST

News

ఇక అయోధ్య రాముడి దర్శనం – ఏర్పాటు చేస్తున్న తీర్థ క్షేత్ర ట్రస్ట్

రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సామాన్య భక్తుల దర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది. అయోధ్యలో నిర్మించబడుతున్న శ్రీ రాముడి ఆలయం 2025 నాటికి పూర్తి స్థాయిలో సిద్ధం కానుంది. డిసెంబర్ 2023 నుండి రామ మందిరం భక్తుల కోసం తెరవబడుతుంది. అంటే,...
ArticlesNews

అయోధ్య నిన్న – నేడు – రేపు

సూర్య వంశపు క్షత్రియ చక్రవర్తులలో శ్రీ రాముడు 70 వ తరం వాడు. సూర్య వంశపు క్షత్రియ చక్రవర్తులు అయోధ్య కేంద్రంగా సుదీర్ఘకాలం ప్రజారంజకంగా పరిపాలన చేశారు. అనేక యుగాలు గడిచాయి. సూర్య వంశపు రాజుల ప్రాభవం కనుమరుగయింది. అయినా ధార్మికంగా...
News

Hand sparkled – Grandma smiled

Her name is Kanchi Jnaanavva. But local people affectionately call her 'Ganavva'. She became restless the moment she heard about the construction of glorious Rama Mandir in Ayodhya. With all...
ArticlesNews

చెయ్యి మెరిసింది – అవ్వ మురిసింది

గానవ్వ.... అదేనండీ..... జ్ఞానవ్వ..... అయోధ్యలో రాములోరి గుడి నిర్మాణం ప్రారంభమైందని తెలిసినప్పటినుంచి ఆ గుడికి డబ్బులెట్టా పంపాలా? అని తెగ ఆరాట పడిపోతోంది గానవ్వ. ఇదేం పేరు అనుకుంటున్నారా? ఆ ఊళ్లో అందరూ ఆ అవ్వని అలానే పిలుస్తారు. నిజానికి ఆమె...
News

ప్రాణమున్నప్పుడే కాదు, ప్రాణం పోయిన తర్వాత కూడా రామకార్యంలోనే…

గుజరాత్ లోని భరూచ్ కు చెందిన శ్రీమతి భారతి పటేల్ ... శ్రీరామజన్మభూమి మందిరం నిర్మాణం కొరకు నిధి సమర్పించడానికి కార్యకర్తలను పిలిపించారు.... అక్కడి పరిస్థితి చూసి రామసేవకులు షాకయ్యారు ... ఎందుకంటే ఇంటి యజమాని భౌతికకాయం ఉందక్కడ. ఆమె బ్యాంక్...
News

వాచ్ మన్ కూతురు రాజేశ్వరి అయోధ్య రామ మందిరం కోసం ఏం చేసింది?

అయోధ్య రామ మందిర నిర్మాణ నిధి సేకరణ నిమిత్తం గుంటూరు ఎన్జీవో కాలనీలో కొంతమంది హిందూ సంఘాల కార్యకర్తలు తిరుగుతున్నారు. ఒక అపార్ట్ మెంట్ దగ్గర ఆ అపార్ట్మెంట్ వాచ్ మన్ కుమార్తె రాజేశ్వరి అనే ఐదవ తరగతి బాలిక ఆ...
News

అయోధ్య రామ మందిర నిర్మాణానికి లక్ష రూపాయలు సమర్పించిన నిరుపేద మహిళ

ఆమె దినసరి కూలీ చేసుకుంటూ జీవించే మహిళ. చాలా చిన్న ఇళ్లు. ఇంట్లో కుమారుడు, ఆమె మాత్రమే ఉంటారు. ఆమె భర్త గతంలోనే కాలం చేశారు. వారికిద్దరు కుమారులు. ఒక కుమారుడు ఈ మధ్యే కరోనాతో మరణించాడు. ఉన్న ఒక్క కుమారుడు...