archive#snowstorm

News

హిమపాతంలో గల్లంతైన ఏడుగురు సైనికులు మృతి

ఆర్మీ ధ్రువీక‌ర‌ణ‌ న్యూఢిల్లీ: ఆర్మీలో విషాదం చోటుచేసుకుంది. దేశానికి నిత్యం ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న సైనికులు మృతి చెందారు. అరుణాచ‌ల్‌ ప్రదేశ్‌లోని కమెంగ్ సెక్టార్‌లోని ఎత్తైన ప్రాంతంలో హిమపాతంలో చిక్కుకొని ఏడుగురు జవాన్లు గ‌ల్లంతై మృతి చెందారు. ఈ మేర‌కు భారత సైన్యం...
News

గుజరాతీ కుటుంబాన్ని బ‌లితీసుకున్న విదేశీ మోజు!

కెనడా: కెనడా/అమెరికా సరిహద్దు సమీపంలోని మానిటోబాలో ఈ నెల 19న మంచుతుపానులో చిక్కుకుని సజీవసమాధి అయిన నలుగురు సభ్యులతో కూడిన ఒక భారతీయ కుటుంబ ఆచూకీని కెనడా ప్రభుత్వం నిర్ధారించినట్టు ఇక్కడి భారతీయ హైకమిషన్ తెలిపింది. మంచుతుపానులో కూరుకుపోయి మరణించిన నలుగురు...