archive#slaughterhouse

News

విశాఖ‌లో గోవులు త‌ర‌లిస్తుండ‌గా ప‌ట్టుకున్న పోలీసులు

విశాఖ‌ప‌ట్నం: విశాఖ‌ప‌ట్నంలో గోమాత‌ల‌ను ఓ వ్యాన్‌లో క‌బేళాకు త‌ర‌లిస్తుండ‌గా స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో ప‌ట్టుకున్నారు. ఈ మేర‌కు డీసీపీ నాగ‌న్న మీడియాకు వెల్ల‌డించారు. జూ పార్క్ సమీపంలో నాలుగు ఆవులు, ఒక పెయ్యను వాహ‌నంలోకి ఎక్కిస్తుండ‌గా, పోలీసులు అదుపులోకి తీసుకున్నారు....
News

39 ఆవుల‌ను ర‌క్షించిన అసొం పోలీసులు.. ముగ్గురు నిందితుల అరెస్టు

అసొం: కాజిరంగా సమీపంలోని బాగోరి వద్ద కబేళాకు వెళుతున్న ట్రక్కు నుండి 39 ఆవులను నాగాన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోమాత‌ల‌ను త‌ర‌లిస్తున్న నిందితులు మహ్మద్ మిరాజుల్ ఇస్లాం, మహ్మద్ ముక్షిదుల్ హక్, మహ్మద్ సాహిదుల్ ఇస్లాంలను అరెస్టు చేశారు. Source:...