ఆధునిక భారత సమగ్రత సారథి సర్దార్ పటేల్
నేడు జయంతి సందర్భంగా... రైతు ఉద్యమాలలో గాంధీజీ అనుచరుడిగా ప్రజా జీవితంలోకి వచ్చి, 1917లోనే బ్రిటిష్ పాలకుల నుండి దేశానికి స్వరాజ్యం కావాలంటూ గాంధీజీ తయారు చేసిన విజ్ఞప్తి పత్రంపై సంతకాలు సేకరిస్తూ ప్రజల మధ్యకు వెళ్లడం ప్రారంభించి, స్వాతంత్ర పోరాటంలో...




