రెండో రోజు ఘనంగా ప్రారంభమైన రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు
భాగ్యనగరం: సమతామూర్తి శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది వేడుకలు హైదరాబాద్ శివారు ముచ్చింతల్లోని శ్రీరామనగరంలో వైభవంగా జరుగుతున్నాయి. 12 రోజుల ఈ మహాక్రతువులో తొలిరోజు జరిగింది. రెండో రోజు ఉత్సవాలు కన్నులపండువగా ప్రారంభమయ్యాయి. శ్రీ లక్ష్మీ నారాయణ మహా క్రతువులో భాగంగా శమి, రావి...


