దసరాకు అదనపు ఛార్జీలుండవ్.. ప్రత్యేక బస్సులు ఏర్పాటు: ఏపీఏస్ ఆర్టీసీ ఎండీ
విజయవాడ: దసరా పండుగ రద్దీ దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు 4వేల 500 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 7 వరకు ఈ బస్సులు...

