Rashtriya Swayamsevak Sangh Sir Sanghchalak Shri Mohan Bhagwat, who arrived in Andhra Pradesh as part of his two-day visit, visited Kanakadurga Temple in Vijayawada this morning. On this occasion temple...
తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు విచ్చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ ఈరోజు ఉదయం విజయవాడలోని కనకదుర్గ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, అర్చకులు వారికి ఘన స్వాగతం...
పత్రికా ప్రకటన రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ సర్ సంఘచాలకులు మాన్యశ్రీ మోహన్ భాగవత్ గారు రెండు రోజుల పర్యటన కోసం విజయవాడ దగ్గర విజ్ఞాన విహార, నూతక్కి వచ్చియున్నారు.ప్రతీ సంవత్సరం మాదిరిగానే ఎంపిక చేసిన ఆంధ్ర ప్రదేశ్ కార్యకర్తలతో కలసి కార్య...
పర్యావరణం అనే మాట ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. అలాగే ప్రతి సవత్సరం పర్యావరణ దినోత్సవం జరపడం కూడా ఆనవాయితీ అయింది. దీనికి కారణం ఏమిటంటే ఇప్పటి వరకు ప్రపంచంలో అనుసరిస్తున్న జీవన శైలి పర్యావరణానికి అనుకూలంగా లేదు. ప్రకృతిని జయించి మనిషి...
ప్రకృతి వందనం..ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుదాం.. ఒక మనిషి రోజూ షుమారు 550 లీటర్ల ఆక్సిజన్ శ్వాసిస్తాడు.. లీటర్ ఆక్సిజన్ షుమారు 100 రూపాయలు.. అంటే మనం ప్రకృతినుంచి ప్రతిరోజూ 55,000.00 రూపాయల విలువైన ఆక్సిజన్ ఉచితంగా పొందుతున్నాం.. ఒక చెట్టు విలువ...
"30 ఏళ్ళ మన పోరాటానికి ఫలితం దక్కి మన ఆకాంక్షలు నేరవేరుతున్న ఈ వేళ ఎంతో ఆనందంగా ఉంది.” అని అయోధ్యలోని రామ మందిర నిర్మాణ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ అన్నారు. “ఈ...