‘గో విజ్ఞాన్’ పై ఆన్ లైన్ పరీక్ష నిర్వహించనున్న కేంద్రం
గోవు గురించి జాతీయ స్థాయి ఆన్లైన్ పరీక్షను నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రకటించింది. 'గో విజ్ఞాన్' లేదా ఆవుకు సంబంధించిన పరిజ్ఞానాన్ని పరీక్షించే ఈ ఆన్లైన్ పరీక్షను తొలిసారిగా ఫిబ్రవరి 25న నిర్వహించనున్నారు. ఈ 'కామధేను గో విజ్ఞాన్ ప్రచార్ ప్రసార్ పరీక్ష'ను...

