అయోధ్య రామ మందిర నిర్మాణానికి నేటి వరకు రూ.3,400 కోట్ల విరాళం
11 కోట్ల మంది దాతలు, రామతీర్థ ట్రస్ట్ వెల్లడి అయోధ్య: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఇప్పటివరకు రూ.3,400 కోట్లు విరాళంగా వచ్చినట్టు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వెల్లడించింది. ఇప్పటి వరకు 11 కోట్ల మంది దాతలు ఈ విరాళాలు...

