archive#Rajamahendravaram

News

కందుకూరి వీరేశలింగం హితకారిణి సమాజం భూములపైన ఏపీ సర్కారు కన్ను!

రాజమహేంద్రవరం: కందుకూరి వీరేశలింగం సమాజంలో దురాచారాలను పారద్రోలేందుకు జీవితాంతం కృషి చేసిన మహనీయుడు. వితంతు వివాహాలు జరిపించి, విద్యను ప్రోత్సహించారు. తన తదనంతరం ఈ కార్యక్రమాలు కొనసాగేలా హితకారిణి సమాజం స్థాపించి తన ఆస్తి మొత్తం రాసిచ్చారు. అప్పటి నుంచి ఈ...
News

ముంపులోనే లంక గ్రామాలు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: గోదావ‌రి వరద తగ్గినా ముంపు వదలడం లేదు. ఈ ఏడాది వరదలు సీజన్లో వరుసగా జులై, ఆగస్టు, సెప్టెంబరు మూడు నెలల్లో గోదావరి నదికి వచ్చిన భారీ వరదలతోడు.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో లంక గ్రామాలతోపాటు లోతట్టు...
News

మరోసారి ఉగ్రరూపం దాల్చిన గోదావరి…ముంపులో లంక గ్రామాలు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: గోదావరి మరోసారి ఉగ్రరూపం దాల్చింది. భారీ ఎత్తున వస్తున్న వరదతో ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 14.20 అడుగులకు నీటిమట్టం చేరగా.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. 13 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల...
News

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం చ‌ర్చి వ‌ద్ద వివాహిత‌ దీక్ష‌!

బ‌ల‌వంత‌పు పెళ్ళితో అష్ట‌క‌ష్టాలు చివ‌ర‌కు భ‌ర్త ఆచూకీ చెప్ప‌ని పాస్ట‌ర్‌, అత్త‌వారు రాజమహేంద్రవరం: తన భర్త ఎక్కడున్నాడో తెలియచేసి తన కాపురం నిలబెట్టాలని కోరుతూ రామకృష్ణ థియేటర్ పక్కవీధిలోని ఎఈఎల్‌సి చర్చి వద్ద మున్నింగి సత్యవతి అనే మ‌హిళ బుధవారం దీక్ష...