archiveQuran

News

మదర్సాలో మధ్యాహ్నం భోజనం తిని ఓ విద్యార్థి మృతి!

గురజాల: ఏపీలోని పల్నాడు జిల్లా గురజాలలో విషాదం చోటు చేసుకుంది. ఓ మదర్సాలో మధ్యాహ్న భోజనం తిన్న పిల్లలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఒక విద్యార్థి మృతి చెందగా, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని పిడుగురాళ్ళ‌ ఆస్పత్రికి తరలించారు....
News

హిందూ దేవాలయాల్లో ఖురాన్ ఉంచేందుకు మ‌రో ఇద్ద‌రి య‌త్నం

రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన ఇస్లాంవాదులు ఢాకా: బంగ్లాదేశ్‌లోని హిందువులపై అనేక దాడులు జరిగిన తర్వాత కూడా, దేశంలోని ఇస్లాంవాదులు మరింత మతపరమైన హింసను ప్రేరేపించడానికి నిరంతరం ప్రయత్నిస్తున్నారు. మైనారిటీలపై హింసను రేకెత్తించడానికి వారు బాగా వాడుతున్న ఆయుధం ఏమిటంటే, హిందూ దేవాలయంలో ఖురాన్...
News

బుద్ధి మారని బంగ్లా ముస్లిం!

మ‌రో పూజా మందిరంలో ఖురాన్‌ పెట్టేందుకు విఫలయత్నం నిందితుడు మిజాన్‌గా గుర్తించిన పోలీసులు ఢాకా: బంగ్లాదేశ్‌లోని ముస్లింలకు మంచి బుద్ధి రావడం లేదు. అక్కడి హిందువులను లక్ష్యంగా హింసాత్మక సంఘటనలు రేగాలని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఇటీవల మతోన్మాది ఇక్బాల్‌ హుస్సేన్‌...
News

ఖురాన్ లో ఉగ్రవాదాన్ని ప్రేరేపించే ఆ 26 ఆయాత్ లను భారత్ లో తొలగించాలి – సుప్రీంకోర్టులో PIL దాఖలు చేసిన ముస్లిం మేథావి

ఈ PIL దాఖలు చేసిన వ్యక్తి ఒక ముస్లీం. ఆయన పేరు వసీమ్ రజ్వీ. ఈ PIL ఏ విషయం పై దాఖలు చేశాడో వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇక ఈ పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ గురించి తెలుసుకుందాం. వసీమ్ రజ్వీ...
ArticlesNews

పాకిస్థాన్ లో ఏడాదికి 1,000 మంది బాలికలు బలవంతంగా ఇస్లాంలోకి : లాక్డౌన్ లో మరింత వేగవంతం.

పాకిస్థాన్ లో మతపరంగా మైనారిటీలైన హిందూ, క్రిస్టియన్ మరియు సిక్కు మతాలకు చెందిన 1,000 మంది బాలికలు ప్రతి సంవత్సరం బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చబడుతున్నారని మానవ హక్కుల కార్యకర్తలను ఉటంకిస్తూ, అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. కరోనావైరస్ సందర్భంగా లాక్డౌన్ సమయంలో...