archive#Pulwama attacks

News

పుల్వామా అమర వీరుల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదు – ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఈ ఘటన జరిగి నాలుగేళ్లయిన సందర్భంగా వారిని స్మరించుకున్నారు. పుల్వామా అమరుల త్యాగాన్ని దేశం ఎన్నిటికీ మరువదని, దేశాభివృద్ధికి వీర సైనికుల శౌర్యమే స్ఫూర్తిదాయకమన్నారు. ఈ మేరకు ఆయన...
News

పుల్వామా దాడుల పట్ల సంబరాలు చేసుకున్న విద్యార్థి జైలు

బెంగళూరు: మూడేళ్ళ కిందట అంటే 2019 ఫిబ్రవరి14న పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటన యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో దేశ వ్యాప్తంగా పాకిస్తాన్‌ను వ్యతిరేకిస్తూ నిరసనలు తెలిపారు....