జరిమానా కడతారా? జైలుకు పోతారా? : ప్రశాంత్ భూషణ్ కు శిక్ష విధించిన సుప్రీం
కోర్టు ధిక్కరణకు పాల్పడే విధంగా ట్వీట్లు చేసిన కేసులో న్యాయవాది ప్రశాంత్ భూషణ్కు భారత్ అత్యున్నత న్యాయస్థానం నేడు శిక్ష ఖరారు చేసింది. దీనిలో భాగంగా ప్రశాంత్ భూషణ్కు ఒక్క రూపాయి జరిమానా విధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది.సెప్టెంబర్ 15లోగా...



