archivePRAKRUTHI VANDANA

GalleryNews

తెలుగు నాట ” ప్రకృతి వందన “

భారతీయులు  అనాదిగా ప్రకృతి ఆరాధకులు.  రాయి రప్పా చెట్టు చేమలను,  నదీనదాలను  దైవ స్వరూపాలుగా భావించి పూజించడం  భారతీయ సంస్కృతిలో ఒక భాగం.  ఈ ఆచారాలన్నీ మూఢమైనవని  కొందరు  విధర్మీయులు  మనలను అపహాస్యం చేయడం కూడా మనమెరుగుదుము.  నిజానికి భారతీయుల ప్రకృతి...
ArticlesNews

విశ్వమంతటా ఒకే చైతన్య శక్తి ఉంది : ప్రకృతి వందన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా.మోహన్ భాగవత్

పర్యావరణం అనే మాట ప్రస్తుతం బాగా వినిపిస్తోంది. అలాగే ప్రతి సవత్సరం పర్యావరణ దినోత్సవం జరపడం కూడా ఆనవాయితీ అయింది. దీనికి కారణం ఏమిటంటే ఇప్పటి వరకు ప్రపంచంలో అనుసరిస్తున్న జీవన శైలి పర్యావరణానికి అనుకూలంగా లేదు. ప్రకృతిని జయించి మనిషి...
Newsvideos

ప్రకృతి వందన : ఆరెస్సెస్ సర్ సంఘచాలక్ ప. పూ. మోహన్ భాగవత్ సందేశం

ప్రకృతి వందనం..ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుదాం.. ఒక మనిషి రోజూ షుమారు 550 లీటర్ల ఆక్సిజన్ శ్వాసిస్తాడు.. లీటర్ ఆక్సిజన్ షుమారు 100 రూపాయలు.. అంటే మనం ప్రకృతినుంచి ప్రతిరోజూ 55,000.00 రూపాయల విలువైన ఆక్సిజన్ ఉచితంగా పొందుతున్నాం.. ఒక చెట్టు విలువ...