archive#Pastors

News

హుబ్బళ్లిలో బలవంతపు మతమార్పిడులు… 14 మంది పాస్టర్లు, ఒక రౌడీషీటర్ అరెస్టు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం హుబ్బళ్లి నగరంలోని శివా కాలనీ, చప్పరి కాలనీల్లో హిందువులను బలవంతంగా క్రైస్తవ మతంలోకి మారుస్తున్నారని హిందూ సంఘాలు ఆరోపించాయి. పాత హుబ్బళ్లి పోలీస్ స్టేషన్ ఎదుట మంగళవారం రాత్రి విశ్వహిందూ పరిషత్‌తో పాటు పలు హిందూ సంఘాలు...
News

“క్రైస్త‌వ బాలిక‌లు ల‌క్ష్యంగా జరుగుతున్న ల‌వ్ జిహాద్‌ను అడ్డుకోవాలి”

తిరువనంత‌పురం: మ‌తం ముసుగులో క్రైస్త‌వ బాలిక‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని చేప‌డుతున్న ల‌వ్ జిహాద్‌ను వ్య‌తిరేకించాల‌ని కేరళలోని తలస్సేరి ఆర్చ్‌డియోసెస్, ఆర్చ్‌బిషప్ మార్ జోసెఫ్ పాంప్లానీ చ‌ర్చిల‌కు చెందిన పాస్ట‌ర్లు క్రైస్త‌వ బాలిక‌లు, వారి త‌ల్లిదండ్రుల‌ను కోరారు. ల‌వ్ జిహాద్ ద్వారా క్రైస్తవ...
News

ఒంగోలు జేయంబీ చర్చిలో పాస్టర్ల మధ్య వివాదం

ఒంగోలుః ఒంగోలు జేయంబీ చర్చి లో పాస్టర్ల మధ్య వివాదం చెలరేగింది. దీంతో పాస్టర్లు రెండు వర్గాలుగా విడిపోయి ప్రార్థనలు చేస్తున్నారు. గత నెల రోజులుగా ప్రతీ ఆదివారం ప్రార్థనలు చేసుకునే విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంటోంది....
News

ఆ పాస్ట‌ర్లు… భూ ఆక్ర‌మ‌ణ‌దారులు!

లీజు రుసుం ఎగ‌వేత‌ స‌ర్కారు భూమిలో భ‌వ‌న నిర్మాణం మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు రూ.7.62 కోట్ల నష్టం కేసు న‌మోదు చేసిన ఇవోడ‌బ్ల్యు భోపాల్‌: మధ్యప్రదేశ్‌లో ఆర్థిక మోసాలకు పాల్పడిన అయిదుగురు మెథడిస్ట్ చర్చి పాస్ట‌ర్ల‌పై ఎకనామిక్స్ అఫెన్సెస్ వింగ్(ఇవోడ‌బ్ల్యు) కేసు నమోదు చేసింది....
News

త‌మిళ‌నాడులో బిష‌ప్‌, ఐదుగురు పాస్ట‌ర్ల అరెస్టు!

రూ.100 కోట్ల విలువైన ఇసుక అక్ర‌మ త‌వ్వ‌కాల ఫ‌లితం.. తిరునెల్వేలి(తమిళనాడు): ఇసుక అక్రమ త‌వ్వ‌కాలు, రవాణా కేసులో కేరళకు చెందిన క్యాథలిక్ బిషప్, ఐదుగురు క్రైస్తవ పాస్టర్లను తమిళనాడు సిబిసిఐడి అరెస్టు చేసింది. తిరునెల్వేలి జిల్లాలోని తామరబరాణి నది ఒడ్డున పొట్టల్...