ఒడిశాలో వైభవంగా పరశురామ జయంతి ఉత్సవం
గజపతి: ఒడిశాలోని గజపతి జిల్లా, రాయగడ బ్లాక్లోని పురాణ శైవపీఠం, పవిత్ర మహేంద్రగిరి కేంద్రంగా ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సప్త కులచల పరశురామ ధామంలో పరశురామ జయంతి ఉత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పురాణాలు, చరిత్ర ప్రకారం.. త్రేతా, ద్వాపర,...

