కొనసాగుతున్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలు
30 మంది జాలర్లను అదుపులోకి తీసుకున్న పాక్ నౌకాదళ సిబ్బంది న్యూఢిల్లీ: భారత్, పాకిస్థాన్ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. భారత్కు చెందిన 30 మంది మత్స్యకారులను పాకిస్థాన్ అదుపులోకి తీసుకుంది. ఐదు పడవలను పాక్ తీర గస్తీ దళాలు...

