archive#Pakistan Coast Guard

News

కొనసాగుతున్న పాకిస్తాన్ కవ్వింపు చర్యలు

30 మంది జాలర్లను అదుపులోకి తీసుకున్న పాక్ నౌకాదళ సిబ్బంది న్యూఢిల్లీ: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. భారత్‌కు చెందిన 30 మంది మత్స్యకారులను పాకిస్థాన్‌ అదుపులోకి తీసుకుంది. ఐదు పడవలను పాక్‌ తీర గస్తీ దళాలు...
News

భారత జాలర్లను కిడ్నాప్​ చేసిన పాక్​!

న్యూఢిల్లీ: అరేబియా సముద్ర తీరంలో పాకిస్తాన్‌ ఆగడాలు మితి మీరిపోతున్నాయి. పోరుబందర్ తీరం నుంచి పాకిస్తాన్‌ తీరప్రాంత రక్షకదళం పదిబోట్లను, 60 మంది మత్స్యకారులను అపహరించింది. మంగళవారం ఒక్కరోజే మూడు పడవలు, 18 మంది మత్స్యకారులను పాకిస్తాన్‌ తీర ప్రాంత రక్షకదళం...