archive#Oppo

News

3 చైనా అవినీతి కంపెనీలకు నోటీసులు!

న్యూఢిల్లీ: చైనాకు చెందిన మూడు మొబైల్‌ కంపెనీలు పన్నులు ఎగవేశాయన్న ఆరోపణలపై ప్రభుత్వం నోటీసులు జారీ చేసినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ రాజ్యసభకు సమాచారం ఇచ్చారు. ఆ కంపెనీలు ఒప్పో, వివో ఇండియా, షియోమీలని ఆమె వివరించారు. ఒప్పోకు మొత్తం...
News

చైనా మొబైల్ తయారీ సంస్థ ఒప్పో మోసం

న్యూఢిల్లీ: చైనాకు చెందిన వివో సంస్థ చేసిన రూ.62 వేల కోట్ల మోసం సంగతి తేలకుండానే మరో చైనా సంస్థ మోసం వెలుగుచూసింది. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ 'ఒప్పో' దేశంలో రూ.4,389 కోట్ల మోసానికి పాల్పడ్డట్లు తేలింది. ఈ మేరకు...