నేతాజీ అస్థికలను భారత్కు తీసుకురావాలి – ఆయన కుమార్తె అనిత
జపాన్లోని రెంకోజీ ఆలయంలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను భారత్కు తీసుకురావాలని ఆయన కుమార్తె అనిత బోస్ తాజాగా డిమాండ్ చేశారు. జర్మనీలో నివసిస్తున్న ఆమె, సోమవారం నేతాజీ జయంతి సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘బోస్ 126...

