archiveNAXALS

News

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు నక్సల్స్​ హతం

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లా కడ్లా గ్రామంలో సోమవారం పోలీసులకు, నక్సల్స్ కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మహిళతో సహా కనీసం ముగ్గురు నక్సల్స్ మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్ గురించిన సమాచారాన్ని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్...
News

ఐటీబీపీ దళాలపై కాల్పులకు తెగబడ్డ నక్సలైట్లు.. అసిస్టెంట్ కమాండర్ సహా ఇద్దరు మృతి..

ఛత్తీస్‌గఢ్ ‌లో మావోయిస్టులు భద్రతా దళాలపై దాడికి తెగబడ్డారు. కూంబింగ్ నిర్వహిస్తున్న ఇండో టిబెటన్‌ సరిహద్దు పోలీసుల(ఐటీబీపీ) బలగాలపై నక్సల్స్‌ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఐటీబీపీ సిబ్బంది అమరులైనట్లు బస్తర్‌ రేంజ్‌ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ పి సుందర్‌రాజ్‌ తెలిపారు....
News

మావోయిస్టు కమాండర్ హతం

ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌ మరువక ముందే ఆదివారం తుపాకుల మోతతో అక్కడి అడవులు మరోసారి దద్దరిల్లాయి. దంతెవాడ జిల్లాలో జవాన్లకు మవోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందాడు. మావోయిస్టు మిలీషియా కమాండర్‌...
News

నక్సల్స్ చెరలో ఉన్న జవాను విడుదల

ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో భీకర ఎన్‌కౌంటర్‌ తర్వాత మావోయిస్టుల చెరలో చిక్కుకున్న కోబ్రా కమాండో రాకేశ్వర్‌ సింగ్‌ మన్హాస్‌కు విముక్తి లభించింది. ఐదు రోజుల తర్వాత నక్సల్స్‌ ఆ జవానును విడుదల చేశారు. రాకేశ్వర్ సింగ్ మరి కాసేపట్లో బీజాపూర్‌ క్యాంపుకు చేరుకోనున్నారు....
News

నేరస్తుణ్ణి వేనకేసుకొస్తారా? – DUTA చర్యలపై మేథావులు, విద్యావేత్తల ఆగ్రహం

జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తున్ననక్సలైట్ నేత జి ఎన్ సాయిబాబాను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు లేఖ వ్రాసిన ఢిల్లీ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (DUTA) చర్యను మేథావులు, విద్యావేత్తలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఢిల్లీ...
ArticlesNews

నక్సల్స్ నిజ స్వరూపం

మావోయిస్టుల బెదిరింపును పరిష్కరించే ప్రయత్నంలో, బస్తర్ పోలీసులు ‘బస్తర్ థా మాట్టా’ మరియు ‘బస్తర్ చో అవజ్’ పేరుతో ప్రచారాలను ప్రారంభించారు. ఈ ప్రాంతంలో నక్సల్స్ యొక్క దురాగతాలను బహిర్గతం చేసే ప్రయత్నంలో, పోలీసులు వామపక్ష తీవ్రవాదుల యొక్క నిజ స్వరూపాన్ని...