మహారాష్ట్రలోని మసీదులపై లౌడ్ స్పీకర్లను తొలగించండి
అమిత్ షాకు ఎంఎన్ఎస్ లేఖ ముంబై: మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎంఎన్ఎస్) శుక్రవారం న్యూఢిల్లీలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది. మసీదుల్లో లౌడ్ స్పీకర్లను తొలగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించేలా, రాష్ట్రంలో...

