20 నుంచి రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల్లో ఆన్లైన్ సేవలు
విజయవాడ: రాష్ట్రంలో ఎనిమిది ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ సేవలను ప్రారంభించనున్నట్టు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. కాణిపాకం, శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, అన్నవరం, పెనుగంచిప్రోలు, సింహాచలం, వాడపల్లి, అయినవిల్లి ఆలయాల్లో ఈ నెల 20 నుంచి ఆన్లైన్ సేవల్ని...

