మహారాష్ట్ర : గణేశ్ భక్తులకు టోల్ మాఫీ
గణేష్ ఉత్సవాల కోసం స్వగ్రామాలకు వెళ్లే భక్తులకు సెప్టెంబర్ 11 వరకు టోల్ గేట్ల వద్ద ఫీజును మాఫీ చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముంబై నుంచి కొంకణ్, బెంగళూర్, గోవా దిశగా వెళ్లే రోడ్లతోపాటు, ఇతర పీడబ్ల్యూడీ రోడ్ల మీదుగా...

