archive#Maharashtra government

News

మహారాష్ట్ర : గణేశ్ భక్తులకు టోల్ మాఫీ

గణేష్ ఉత్సవాల కోసం స్వగ్రామాలకు వెళ్లే భక్తులకు సెప్టెంబర్ 11 వరకు టోల్ గేట్ల వద్ద ఫీజును మాఫీ చేస్తున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ముంబై నుంచి కొంకణ్, బెంగళూర్, గోవా దిశగా వెళ్లే రోడ్లతోపాటు, ఇతర పీడబ్ల్యూడీ రోడ్ల మీదుగా...
News

అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన

ముంబై: రాయ్‌గఢ్‌ జిల్లాలోని హరిహరేశ్వర్‌ బీచ్‌కు కొట్టుకొచ్చిన అనుమానాస్పద బోటుపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం అసెం‍బ్లీలో మాట్లాడుతూ.. బోటు వ్యవహారంలో ఉగ్రవాద కోణం లేదని చెప్పారు. ప్రస్తుతానికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. అయితే, పడవలో బాణ‌సంచా...