archiveMADHYAPRADESH

News

గోసంర‌క్ష‌ణ‌కు కొంగుబిగించిన మాతృశ‌క్తి(వీడియో)

బాలాఘాట్‌: గోమాత విశిష్ట‌త‌ను తెలిసిన అక్క‌డి మ‌హిళ‌లు గోసంర‌క్ష‌ణ‌కు కొంగుబిగించారు. ర‌క్ష‌ణ లేని ఆవుల‌ను, ఇత‌రులు విరాళంగా ఇచ్చినవి, అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఆవుల ర‌క్ష‌ణ నిమిత్తం వారు.. త‌మ‌ ఊరు బాలాఘాట్ జిల్లా, చంద‌న గ్రామంలో ఓ గోశాల‌ను నిర్మించారు. ఈ...
News

మదర్సాలలో జాతీయ గీతాలాపన తప్పనిసరి చేయనున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం

భోపాల్‌: ఉత్తరప్రదేశ్ తరహాలోనే మధ్యప్రదేశ్‌లోనూ మదర్సాలలో జాతీయగీతాలాపనను తప్పనిసరి చేయనున్నారు. ఈ మేరకు మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా సంకేతాలు ఇచ్చారు. మదర్సాలలో జాతీయ గీలాతాపనను తప్పనిచేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు చెప్పారు. జాతీయగీతం ఎక్కడైనా పాడుకోవచ్నని, అది చాలా మంచిదని...
News

మధ్య ప్రదేశ్, పుదుచ్ఛేరిలకు పాకిన‌ ‘హిజాబ్’

నిషేధానికి మధ్యప్రదేశ్‌ పాఠశాల విద్యా శాఖ మంత్రి మ‌ద్దతు భోపాల్‌: కర్ణాటకలో చెలరేగిన హిజాబ్‌ వివాదం సరిహద్దులను దాటి మధ్యప్రదేశ్‌, పుదుచ్ఛేరిలకు పాకింది. మధ్యప్రదేశ్‌లో ఓ మంత్రి హిజాబ్‌ను వ్యతిరేకించగా.. పుదుచ్ఛేరి అరియాం కుప్పంలో ఓ విద్యార్థిని హిజాబ్‌ ధరించడంపై ఉపాధ్యాయుడు...
News

హిందూ విద్యార్థులపై ముస్లింల దాడి!

‘భారత్‌ మాతాకీ జై’ అని నినాదాలు చేయమన్నందుకు కొట్టారు మధ్యప్రదేశ్‌లో ఘటన, కేసు నమోదు చేసిన పోలీసులు అగర్‌ మాల్వా: ‘భారత్‌ మాతా కీ జై’ అని నినాదాలు చేయమన్నందుకు తోటి హిందూ విద్యార్థులపై ముస్లిం విద్యార్థులు దాడి చేశారు. ఈ...
News

పాక్ కు అనుకూలంగా నినాదాలు… పోలీసుల అదుపులో నిందితులు

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో పాక్ అనుకూల నినాదాలు కలకలం రేపాయి. ఖరాకువా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. మొహర్రం సందర్భంగా నిర్వహించిన ఊరేగింపులో కొందరు ‘పాకిస్థాన్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు. కరోనా నేపథ్యంలో ఎలాంటి ఊరేగింపులకు అనుమతి...
News

అసభ్య పదాల లిస్టులో చేరిన ‘పప్పూ’

చట్టసభల్లో సభ్యులు మాట్లాడే భాష ఎంతో హుందాగా ఉండాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఒక్కోసారి సభ్యులు అసభ్యకరమైన భాషను వాడతారని.. అలాంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉచ్చరించకూడదని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా శాసనసభ సభ్యులు ఉచ్చరించకూడని అసభ్య పదాల (Unparliamentary Words)...
News

C.A.A : ఆరుగురు పాకిస్తానీ హిందువుల‌కు భార‌త పౌర‌స‌త్వం

దశాబ్దాలుగా మధ్యప్రదేశ్‌లో నివసిస్తున్న పాకిస్తాన్ నుండి వ‌చ్చిన ఆరుగురు హిందూ వలసదారులకు సి.ఎ.ఎ చ‌ట్టం కింద భారత పౌరసత్వం లభించింది. గ‌తంలో మతపరమైన హింస కారణంగా వారు ఆరుగురూ పాకిస్తాన్ నుండి భార‌త్ కు వ‌చ్చారు. గ‌తేడాది కేంద్ర ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన...
News

భారత ప్రతిష్టకు భంగం కలిస్తున్న క్రైస్తవ సంస్థపై చర్యలకు ఆదేశం

భారతదేశ కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా వ్యవహరిస్తున్న క్రైస్తవ మిషనరీ సంస్థపై చర్యలకు ఆదేశాలు జారీ అయ్యాయి.   అంతర్జాతీయంగా భారతదేశంపై దుష్ప్రచారం సాగిస్తున్న పెర్సిక్యూషన్ రిలీఫ్ (Persecution Relief) సంస్థ వ్యవస్థాపకుడు, మధ్యప్రదేశ్ కు చెందిన శిబు థామస్ పై...
News

మ‌ధ్య‌ప్ర‌దేశ్ లో మ‌త మార్పిడి వ్య‌తిరేక బిల్లు

మ‌త మార్పిడి వ్య‌తిరేక బిల్లుకు మ‌ధ్య‌ప్ర‌దేశ్ బీజేపీ ప్ర‌భుత్వం ఆమోదం తెలిపింది. వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందిన త‌ర్వాత గ‌తంలో ఉన్న మ‌త స్వేచ్ఛ చ‌ట్టం – (1968) ర‌ద్ద‌వుతుంది. ఈ బిల్లు...