archiveloudspeakers

News

ఆలయాల్లోనూ లౌడ్‌స్పీకర్ల శబ్దం తగ్గాలి

ఉడుపి: ఆలయాల్లోనూ లౌడ్‌స్పీకర్ల శబ్దం తగ్గాలని, సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అందరూ పాటించాలని ఉడుపి పెజావర మఠాధిపతి విశ్వప్రసన్నతీర్థస్వామిజీ సూచించారు. ఆలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఉంటే ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని హిందువులకు సూచించారు. లౌడ్‌స్పీకర్ల విషయంలో అందరూ నిబంధనలకు కట్టుబడాలని కోరారు....
News

వేకువజామున మైక్‌లో ఆజాన్ వ‌ద్దు

కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం బెంగ‌ళూరు: లౌడ్ స్పీకర్ల విషయంలో కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్ల వినియోగంపై కర్ణాటక సర్కారు నిషేధం విధించింది. అనుమతి పొందిన...
News

మసీదులో లౌడ్ స్పీకర్ల వినియోగం ప్రాథమిక హక్కు కాదు… స్పష్టం చేసిన అలహాబాద్ హైకోర్టు

అల‌హాబాద్‌: మసీదుల్లో లౌడ్‌స్పీకర్ల వినియోగం ప్రాథమిక హక్కు కాదని అలహాబాద్ హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. నూరి మసీదులో లౌడ్‌స్పీకర్ల వినియోగానికి అనుమతించాలని కోరుతూ బదౌన్‌కు చెందిన ఇర్ఫాన్ అనే వ్యక్తి వేసిన పిటిషన్‌‌పై జస్టిస్ వివేక్ కుమార్ బిర్లా, జస్సిస్...
News

లౌడ్ స్పీకర్లు తొలగించే వరకూ ఆందోళన ఆగదు

రాజ్ థాక్రే హెచ్చ‌రిక‌ కొన్నిచోట్ల‌ వెనక్కు తగ్గిన మసీదు నిర్వాహకులు మరికొన్నిచోట్ల సుప్రీం ఆదేశాలు ముస్లింల‌ బేఖాతర్‌ ముంబై: మహారాష్ట్రలో లౌడ్‌ స్పీకర్ల వివాదం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించే వరకూ.. హనుమాన్‌ చాలీసా పఠిస్తామని మహారాష్ట్ర నవనిర్మాణ్‌...
News

మసీదులకు అక్రమంగా అమర్చిన లౌడ్ స్పీకర్లు తొలగించాలి

ల‌క్నో: మసీదుల్లో అక్రమ లౌడ్ స్పీకర్లను తొలగించాలని యూపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చట్టవిరుద్ధమైన లౌడ్‌స్పీకర్‌లు, మతపరమైన ప్రదేశాల్లో సౌండ్ లిమిట్ నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని తొలగించేందుకు నివేదిక సిద్ధం చేయాలని ఉత్తరప్రదేశ్ హోం శాఖ పోలీసులను ఆదేశించింది....
News

నమాజ్ స‌మ‌యంలో హనుమాన్ చాలీసా వినిపించకూడదు… మహారాష్ట్ర పోలీసుల వింత పోకడలు

ముంబై: ముస్లింలు ప్రార్థన చేసే సమయం ఆజాన్​(నమాజ్​)కు 15 నిమిషాల ముందు నుంచి నమాజ్​ తర్వాత 15 నిమిషాల వరకు హనుమాన్​ చాలీసా, భజన వంటివి లౌడ్​స్పీకర్లలో ప్లే చేయకూడదని మహారాష్ట్ర పోలీసులు ఆదేశించారు. స్పీకర్లు పెట్టేందుకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని...
News

మత ప్రదేశాల్లో లౌడ్స్పీకర్లకు అనుమతి తప్పనిసరి

ముంబై: మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే లేవనెత్తిన లౌడ్‌స్పీకర్ల అంశానికి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గింది. మసీదులు, గుడులు సహా ఇతర మతపరమైన ప్రదేశాల్లో ప్రభుత్వ అనుమతి ఉంటేనే లౌడ్‌స్పీకర్లు పెట్టుకోవాలని మహారాష్ట్ర హోంమంత్రి దిలిప్ వాస్లే...
News

ఇండోనేషియాలో మసీదు లౌడ్‌ స్పీకర్లపై ఆంక్షలు!

అజాన్‌ శబ్ద తీవ్రతకు ఆల్‌లైన్‌లో ప్రజానీకం ఫిర్యాదు  జకార్తా: ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన ఇండోనేషియాలో అక్కడి ప్రభుత్వం మసీదు లౌడ్‌ స్పీకర్లపై కఠిన ఆంక్షలు విధించింది. ప్రతిరోజు మసీదుల నుండి వెలువడే అజాన్‌ శబ్ద తీవ్రతకు విసిగిపోయిన అక్కడి...