archiveLINE OF CONTROL

News

భారత్‌లోకి చొరబడేందుకు 250 మంది ఉగ్రవాదుల యత్నం

న్యూఢిల్లీ: భారత్‌లోకి చొరబడేందుకు నియంత్రణ రేఖ వెంబడి సుమారు 250 మంది ఉగ్రవాదులు నిరీక్షిస్తున్నట్టు నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రస్తుతం వీరంతా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని పలు లాంచ్‌ ప్యాడ్‌ల వద్ద మోహరించినట్టు పేర్కొంది. దీంతో భారత సైన్యం అప్రమత్తమైంది. నియంత్రణ...
News

భారత సరిహద్దుల వెంబడి భారీగా సైన్యాన్ని మోహరిస్తున్న చైనా

న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంట చైనా భారీ ఆయుధాలను చేర్చింది. అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సరిహద్దులకు తరలించింది. వెస్ట్రన్‌ సెక్టార్‌లో ఎల్‌ఏసీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపు దీర్ఘశ్రేణి శతఘ్నులు, రాకెట్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతోపాటు రన్‌వేల అభివృద్ధి చేపట్టింది....
News

కశ్మీరులో చొరబాటుకు 150 మంది తీవ్రవాదులు

కశ్మీరు: జమ్మూ కశ్మీరులోకి చొరబడేందుకు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఓసి) వెంబడి దాదాపు 150 మంది తీవ్రవాదులు ఎదురుచూస్తున్నారని, అక్కడి 11 తీవ్రవాద శిక్షణ శిబిరాలలో మరో 500 నుంచి 700 మంది తీవ్రవాదులు శిక్షణ పొందుతున్నారని ఒక సీనియర్ సైనికాధికారి శనివారం వెల్లడించారు....
News

పాక్‌ ఆర్మీ ఉగ్ర శిక్షణ!

లష్కరే తాయిబాతో చేతులు కలిపిన సైన్యాధికారులు పేదలు, అనాథలే ‘జిహాద్‌’ కోసం బలి శిక్షణలో రూ. 20 వేల అందజేత ఇమ్రాన్‌ సర్కార్‌ అరాచకాలను వెల్ల‌డించిన‌ ఉగ్రవాది బాబర్‌ న్యూఢిల్లీ: భారత సైన్యం ఈ నెల 26న ‘అలీ బాబర్‌ పాత్ర’గా...
News

2020లో బరితెగించిన పాక్ – దీటుగా బదులిచ్చిన భారత్

గత 18 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా సరిహద్దుల వద్ద ఈ ఏడాది పాకిస్థాన్‌ సైన్యం దుశ్చర్యలు తారస్థాయికి చేరాయి. 2020లో ఏకంగా 5,100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్థాన్‌.. 36 మందిని బలిగొంది. మరో 136 మంది...