లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన జీ-20 విదేశీ ప్రతినిధులు.. కట్టడాలు చూసి మంత్రముగ్థులైన ప్రతినిధులు!
లేపాక్షి (శ్రీ సత్యసాయి జిల్లా) : శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షిలో ప్రసిద్ధిగాంచిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయాన్ని జీ-20 విదేశీ ప్రతినిధులు సందర్శించారు. మంగళవారం సాయంత్రం కర్ణాటక రాష్ట్రం పావగడ నుంచి లేపాక్షి ఆలయ సందర్శనకు జీ-20 విదేశీ ప్రతినిధులు...



