దేశంలో లెఫ్ట్ వింగ్ తీవ్రవాదం బాగా తగ్గింది: అమిత్ షా
ప్రస్తుత ఎన్డీయే పాలనలో దేశంలో, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలలో అవాంఛనీయ ఘటనలు తగ్గాయని, భద్రతా సిబ్బంది మృత్యువాత పడడం కూడా గణనీయంగా తగ్గిందని, అన్నిటికంటే ముఖ్యంగా దేశంలో వామపక్ష తీవ్రవాదం బాగా బలహీన పడిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు....

