archiveKISHAN REDDY

News

త్వరలో భారత్ టూరిజం ఇన్వెస్టర్స్ కాంక్లేవ్

ధరంశాల: పర్యాటక రంగంలో దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు త్వరలో మన దేశంలో “భారత్ టూరిజం ఇన్వెస్టర్స్ కాంక్లేవ్” నిర్వహించనున్నట్టు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధరంశాలలో మూడు...
News

భారత్‌లో పర్యాటకానికి పుష్కలమైన అవకాశాలు

న్యూఢిల్లీ: భారతదేశంలో పర్యాటక రంగ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన ‘హిందుస్థాన్ టైమ్స్ టూరిజం కాంక్లేవ్’లో ఆయన మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులకు, భిన్న...
News

పింగ‌ళి పేరిట త‌పాల స్టాంప్.. కిషన్‌రెడ్డి వెల్ల‌డి

విజ‌య‌వాడ‌: పింగ‌ళి వెంక‌య్య రూపొందించిన అసలు జాతీయ జెండాని ఆగ‌స్టు రెండోతేదీన‌ ప్ర‌ద‌ర్శిస్తామ‌ని కేంద్ర సాంస్కృతిక మంత్రి కిష‌న్ రెడ్డి విజయవాడలో తెలిపారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య శత జయంతి వేడుకల సందర్భంగా 2న ఢిల్లీ వేదికగా పెద్ద...
News

భైంసా అల్లర్లపై అమిత్‌షా ఆరా

నిర్మల్‌ జిల్లా భైంసాపట్టణంలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆరా తీశారు. హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి ఫోన్‌ చేసి వివరాలు వాకబు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు అమిత్‌షాకు మంత్రి వివరించారు. మరోవైపు భైంసా అల్లర్ల...