కేదార్నాథ్లో మోదీ ప్రత్యేక పూజలు..
కేదార్నాథ్: ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ కేదార్నాథ్ దేవాలయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ.. శుక్రవారం ఉదయం సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి కేదారీశ్వరుడ్ని దర్శించుకున్నారు. జగద్గురు ఆదిశంకారాచార్య సమాధిని కూడా సందర్శించారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా...



