archive#Karnataka Minister KS Eshwarappa

News

పాకిస్తాన్ జిందాబాద్ అనే వారిని వదిలిపెట్టం!

కర్ణాటక మంత్రి హెచ్చ‌రిక‌ బెంగ‌ళూరు: కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడి తిండి తిని పాకిస్థాన్ జిందాబాద్ అని చెప్పేవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముస్లింలను మభ్యపెడుతోందని ఆరోపించారు....
News

భజరంగ్ దళ్ కార్యకర్తను హత్య చేసింది ముస్లిం గుండాలే…

కర్ణాటక మంత్రి ఈశ్వ‌ర‌ప్ప ఆరోప‌ణ‌ బెంగ‌ళూరు: శివమొగ్గలో భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను ముస్లిం గూండాలే హత్య చేశారని కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్ర మంత్రి కేఎస్ ఈశ్వరప్ప ఆరోపించారు. భజరంగ్ దళ్ కార్యకర్త హర్షను క‌త్తుల‌తో పొడిచి చంపారని చెప్పారు....