archive#Jagannath Sena

News

‘కోహినూర్’ పై అంతర్జాతీయ కోర్టుకు వెళ్లనున్న జగన్నాథ్ సేన

బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 కిరీటంలో ఉన్న 'కోహినూర్‌' వజ్రం జగన్నాథ స్వామిదని జగన్నాథ్‌ సేన సభ్యులు, కవులు డిమాండు చేస్తున్నారు. చరిత్రకారుడు, పురుషోత్తమ భక్తుడు సురేంద్ర మిశ్రా మంగళవారం మాట్లాడుతూ జగన్నాథుడిని దర్శించుకున్న పంజాబ్‌ రాజు రంజిత్‌ సింగ్‌ స్వామికి కోహినూర్...
News

పూరీ క్షేత్రంపై ఒవైసీ అనుచిత వ్యాఖ్యలు… పోలీసులకు జగన్నాథ సేన ఫిర్యాదు

పూరీ: ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర నిర్మాణంపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై జగన్నాథ సేన ఆగ్రహం వ్యక్తం చేసింది. జగన్నాథ సేన సమన్వయకర్త ప్రియదర్శన్‌ పట్నాయక్‌ పూరీలోని సింహద్వార ఠాణాలో ఒవైసీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు....