చైనా సరిహద్దుల్లో శరవేగంగా భారత్ నిర్మాణాలు
న్యూఢిల్లీ: చైనా సరిహద్దుల వెంబడి నిర్దిష్ట ప్రాంతాల్లో రోడ్డు, నడక మార్గాలను నిర్మించడానికి తన ప్రత్యేక ఇంజినీరింగ్ విభాగాన్ని వినియోగించాలని భారత్- టిబెట్ సరిహద్దు పోలీసు దళం(ఐటీబీపీ) తొలిసారిగా నిర్ణయించింది. తద్వారా లద్దాఖ్, అరుణాచల్ ప్రదేశ్లలోని తన శిబిరాలకు చేరుకునేందుకు ఉద్దేశించిన...



