archive#Indian students in Ukrain

News

ఓ కొలిక్కి వస్తున్న భారతీయుల తరలింపు

పొరుగు దేశాల్లో న‌లుగురు కేంద్ర మంత్రులు వాణిజ్య‌, నావికా ద‌ళ విమానాల వినియోగం ఇప్ప‌టికే దాదాపు 18 వేల మంది స్వ‌దేశానికి... న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధ భూమిలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ఓ కొలిక్కి వచ్చింది. ‘ఆపరేషన్ గంగ’లో భాగంగా ఇప్పటికే...
News

‘ఆపరేషన్ గంగ’ … 76 విమానాల్లో భారత్‌కు చేరిన 15,920 మంది

పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా న్యూఢిల్లీ: ఉక్రెయిన్ యుద్ధ కల్లోలంలో చిక్కుకున్న భారత విద్యార్థులు, పౌరులను స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ గంగ’ ద్వారా వేలాదిమంది స్వదేశానికి చేరుకొంటున్నారు. ఆ దేశంలోని వేర్వేరు నగరాలల్లో ఉన్న...
News

భారతీయులను సురక్షితంగా తరలించేందుకు చర్యలు

ప్ర‌క‌టించిన రష్యా రక్షణ శాఖ న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌ నగరంలో ఉన్న భారతీయులను సురక్షితంగా తరలించేందుకు తమ సాయుధ బలగాలు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. తమ భూభాగం ద్వారా భారత పౌరులను స్వదేశం పంపేందుకు సిద్ధమని...