భారత్ అధ్యక్షతన భద్రత మండలిలో రెండు శాంతి పత్రాల ఏకగ్రీవ ఆమోదం
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి బుధవారం శాంతి భద్రతల సమస్యపై.. మొదటిసారి రెండు కీలక పత్రాలను భారత్ నాయకత్వంలో ఏకగ్రీవంగా ఆమోదించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జై శంకర్ అధ్యక్షతన 'ప్రొటెక్టర్స్ ది ప్రొటెక్టర్స్' అనే థీమ్తో బహిరంగ చర్చను...

